వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రాలయం మఠంలో 3 శవాలు
ప్రజలు వరద తాకిడికి విలవిలలాడుతుంటే దోపిడీ దొంగలు మంత్రాలయంలో బీభత్సం సృష్టిస్తున్నారు. దొంగలు అందింది అందినట్లు దోచుకుపోతున్నారు. వరద భయంతో ఖాళీ చేసిన ఇళ్లలో, దుకాణాల్లో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Story first published: Saturday, October 3, 2009, 12:43 [IST]