తేరుకుంటున్న కర్నూలు, మంత్రాలయం
బీచ్ పల్లి - కర్నూలు రహదారిపై పెద్ద యెత్తున నీరు చేరడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకంగా మారిందని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. పైన వర్షాలు పడకపోతే ఇన్ ఫ్లో పెరగకపోతే పరిస్థితి చక్కబడుతుందని ఆయన చెప్పారు. మంత్రాలయంలోని భక్తులను రక్షించినట్లు అధికారులు చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ మునిగిపోయింది.
Comments
hyderabad హైదరాబాద్ కర్నూలు rosaiah మహబూబ్ నగర్ rains వర్షాలు mantralayam మంత్రాలయం వరద బాధితులు flood victims
Story first published: Saturday, October 3, 2009, 10:52 [IST]