హైదరాబాద్
:హుస్సేన్సాగర్పై
ఆనకట్ట
నిర్మించాలని
ఆదివారం
నాడు
ప్రభుత్వం
కీలక
నిర్ణయం
తీసున్నది.
హైదరాబాద్
నగరం
ముంపునకు
గురికాకుండా
శాశ్వత
పరిష్కారానికి
ప్రభుత్వం
ఈ
కార్యాచరణ
ప్రారంభించింది.
ఈ
మేరకు
హైదరాబాద్లో
వరద
పరిస్థితిపై
ఆరోగ్య
శాఖ
మంత్రి
దానం
నాగేందర్,
మరో
మంత్రి
ఆనం
రామనారాయణ
రెడ్డి
నిర్వహించిన
సమీక్షా
సమావేశానంతరం
ఈ
నిర్ణయాన్ని
వెల్లడించారు.
దీనితో
పాతబస్తీ
సహా
ఏటా
ముంపు
ప్రమాదం
పొంచి
వున్న
50కి
పైగా
కాలనీలకు
శాశ్వత
రక్షణ
కవచం
ఏర్పడుతుందని
అంచనా.