వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదా..డోంట్ వర్రీ: బొత్స

By Staff
|
Google Oneindia TeluguNews

Botcha Satyanarayana
విజయవాడ: విజయవాడ నగరానికి తీవ్రస్థాయిలో వరదముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి బొత్సా సత్యనారాయణ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 29 సహాయ శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఆర్మీ హెలికాప్టర్లు, మరబోట్లు సిద్దంగా ఉంచామని మంత్రి చెప్పారు. శిబిరాల్లో ఉన్న బాధితులకు ఆహార కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X