పడవ బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి
కాగా, గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొళ్లూరు వద్ద వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లాను వరద తాకిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదు. విజయవాడకు హైదరాబాద్ నుంచి రాకపోకలు స్తంభించాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం పున్నెవల్లి గ్రామం వద్ద సోమవారం ఓ వ్యక్తి వరదలో చిక్కుకుని మృతి చెందాడు.
Comments
hyderabad guntur గుంటూరు vijayawada విజయవాడ Krishna కృష్ణా amaravathi అమరావతి floods వరదలు అవనిగడ్డ avanigadda పడవ బోల్తా
Story first published: Monday, October 5, 2009, 17:50 [IST]