స్వైన్ ఫ్లూకు మరో నలుగురు బలి
తాజాగా మరో 164 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య దేశంలో 10,894కు చేరుకుంది. తొలి స్వైన్ ఫ్లూ కేసు హైదరాబాదులో మేలో నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,024 కేసులున నమోదయ్యాయి. ఢిల్లీలో 2,800 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
Story first published: Monday, October 5, 2009, 11:11 [IST]