వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిద్ధివినాయకుడికి షైనీ అహుజా పూజలు
అతని వెంట భార్య అనుపమ్, ఫిల్మ్ మేర్ అశోక్ పండిట్ ఉన్నారు. పనిమనిషిపై అత్యాచారం కేసులో షైనీ అహుజాకు శనివారం బెయిల్ మంజూరైంది. విచారణ ప్రారంభమయ్యే వరకు ముంబైలో ఉండకూడదని కోర్టు ఆదేశించడంతో జైలు నుంచి విడుదలైన వెంటనే అతను ఢిల్లీకి వెళ్లిపోయాడు. అతను బుధవారం కోర్టుకు హాజరు కానున్నారు.
Story first published: Wednesday, October 7, 2009, 12:15 [IST]