వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాధితులను ఆదుకుంటాం: జగన్
దువ్వూరు మండలం ఖానా గూడూరులో పసుపు పంటను పరిశీలించారు. ఆ తర్వాత నేలటూరు గ్రామాన్ని సందర్శించారు. రోడ్లు, పొలాలు పూర్తిగా నీటి మునిగిన విషయాన్ని గమనించారు. ఆ గ్రామంలోకి కూడా వెళ్లి ప్రజల సమస్యలు విన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
Comments
Story first published: Wednesday, October 7, 2009, 16:26 [IST]