ప్రభుత్వం పని చేయడం లేదు: బాబు
కర్నూలులో నిన్నటి వరకు సహాయక చర్యలే చేపట్టలేదని, తాను నిన్న కర్నూలులో పర్యటించిన తర్వాత సహాయక చర్యలు మొదలు పెట్టారని ఆయన అన్నారు. వరద బాధితులను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మీ కష్టాలను చూస్తున్నానని, సహాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. వరద బాధితులకు తాగేందుకు నీళ్లు లేవని, వంట సామగ్రి లేదని, ఇళ్లలో బురద పేరుకుపోయి ఉందని ఆయన అన్నారు.
Comments
కర్నూలు తెలుగుదేశం kurnool rosaiah రోశయ్య telugudesam chandrababu naidu మంత్రాలయం చంద్రబాబు నాయుడు floods వరదలు
Story first published: Friday, October 9, 2009, 18:47 [IST]