వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబిల్లిని ఢీకొన్న నాసా రాకెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Moon
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం ఆ సంస్థ రాకెట్ ను చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలంపై గల మట్టిలో, రాళ్లురప్పల్లో ఏ మేరకు నీరు లేదా మంచు ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నాసా ఈ ప్రయోగం చేసింది. ఈ బాంబింగ్ మిషన్ వ్యయం 79 మిలియన్ డాలర్లు. రాకెట్ ప్రయోగించడంతో జాబిల్లిపై ధుమ్ము, ధూళీ ఎగిసిపడ్డాయి.

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ - 1 చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ పంపిన చిత్రాలను విశ్లేషించి ఆ నిర్ధారణకు వచ్చారు. అమెరికా ప్రయోగం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిని నాసా తోసిపుచ్చుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X