వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్లంలో మరో స్వైన్ ఫ్లూ మృతి
తాజాగా దేశంలో మరో 208 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 66, తమిళనాడులో 32, మహారాష్ట్రలో 32, ఆంధ్రప్రదేశ్ లో 24, కర్నాటకలో 18, కేరళలో 13, హర్యానాలో 13 స్వైన్ ఫ్లూ కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వల్ల 3,917 మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా 2,948 మంది మరణించారు.
new delhi న్యూఢిల్లీ karnataka kerala tamilnadu మహారాష్ట్ర కర్నాటక కేరళ తమిళనాడు swine flu స్వైన్ ఫ్లూ
Story first published: Saturday, October 10, 2009, 11:39 [IST]