డిఎస్ కాల్మొక్కినా చేరను: కెసిఆర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా అధికారం అనుభవిస్తున్న సమయంలో తాను విభేదించి వచ్చి చంద్రబాబును గింగిరాలు తిప్పి బండకేసి కొట్టానని ఆయన అన్నారు. చంద్రబాబు మెడలు ఎంతో వంచానని ఆయన అన్నారు. తనకు ఎంపి టికెట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించాడా అని ఆయన ప్రశ్నించారు. ఈపిసి విధానంపై సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రోశయ్య బురదలో ఇరుక్కుపోరాదని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ congress telangana తెలంగాణ srinivas ys jagan శ్రీనివాస్ k chandrasekhar rao కాంగ్రెసు కె చంద్రశేఖర రావు వైయస్ జగన్ శ్రీశైలం ప్రాజెక్టు
Story first published: Saturday, October 10, 2009, 8:33 [IST]