హైదరాబాద్:
రాష్ట్ర
ముఖ్యమంత్రి
కె.
రోశయ్య
రేపు
సోమవారం
కృష్ణా,
గుంటూరు
జిల్లాల్లో
పర్యటించ
నున్నారు.
ఇటీవల
సంభవించిన
వరద
ప్రాంతాలను
సందర్శిం
చేందుకు,
బాధితులను
పరామర్శించేందుకు
ఆయన
వస్తున్నారు.
అవనిగడ్డ
మండలం
పులిగడ్డ
వారధి
వద్ద
సోమవారం
ఉదయం
11.45
గంటలకు
హెలీకాఫ్టర్లో
దిగుతారు.
అక్కడ
నుంచి
గుంటూరు
జిల్లా
రేపల్లె
మండలంలో
పర్యటిస్తారు.
ఓలేరు
సమీపంలో
కృష్ణానది
కరకట్టకు
పడిన
గండిని
పరిశీలిస్తారు.
సాయంత్రం
నాలుగు
గంటలకు
అవనిగడ్డకు
చేరుకుంటారు.
అవనిగడ్డలో
ఆయన
పర్యటన
గంటన్నరసేపు
ఉంటుంది.
తిరిగి
5.30
గంటలకు
హెలి
కాఫ్టర్లో
గన్నవరం
చేరుకుని
రాత్రికి
విజయవాడ
స్టేట్
గెస్ట్హౌ
స్లో
బస
చేస్తారు.