విశాఖపట్నం:
ఒక
దాడి
కేసులో
తూర్పు
గోదావరి
జిల్లా
అమలాపురం
కాంగ్రెసు
పార్లమెంటు
సభ్యుడు
హర్షకుమార్
పై
స్థానిక
కోర్టు
అరెస్టు
వారంట్
జారీ
చేసింది.
విశాఖపట్నం
నాలుగో
అదనపు
చీఫ్
మెట్రో
పాలిటన్
మెజిస్ట్రేట్
కోర్టు
గురువారం
ఈ
వారంట్
జారీ
చేసింది.
తనపై
హర్షకుమార్
తో
పాటు
11
మంది
తనపై
దాడి
చేశారని
ఆరోపిస్తూ
కృష్ణస్వరూప్
అనే
వ్యక్తి
2006
ఫిబ్రవరిలో
కోర్టులో
ప్రైవేట్
కేసు
దాఖలు
చేశారు.