వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్గత భద్రతపై ప్రతిభతో మన్మోహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan singh
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శనివారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిశారు. దేశ అంతర్గత భద్రతతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ఆయన రాష్ట్రపతితో చర్చించారు. మావోయిస్టుల హింస పెరడం, నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వంటి విషయాల నేపథ్యంలో రాష్ట్రపతితో ప్రధాని భేటీ అయ్యారు.

ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని, రాష్ట్రపతికి ప్రధాని దీపావళి శుభాకాంక్షలు తెలిపారని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. వారిద్దరి మధ్య జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చ జరిగిందని, ముఖ్యంగా అంతర్గత భద్రత, వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రతలపై చర్చ జరిగిందని ఆ ప్రతినిధి వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X