వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంతర్గత భద్రతపై ప్రతిభతో మన్మోహన్
ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని, రాష్ట్రపతికి ప్రధాని దీపావళి శుభాకాంక్షలు తెలిపారని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. వారిద్దరి మధ్య జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చ జరిగిందని, ముఖ్యంగా అంతర్గత భద్రత, వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రతలపై చర్చ జరిగిందని ఆ ప్రతినిధి వివరించారు.
Comments
new delhi న్యూఢిల్లీ manmohan singh pratibha Patil మన్మోహన్ సింగ్ maoists మావోయిస్టులు ప్రతిభా పాటిల్
Story first published: Saturday, October 17, 2009, 13:50 [IST]