వరద ప్రాంతాలకు కేంద్ర బృందం: ధర్మాన
వరద జిల్లాలో పర్యటించే కేంద్ర బృందానికి సంయుక్త కార్యదర్శి దీప్తీ విలాస్ నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీన వరకు కరువు ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందానికి కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉపమ చౌదరి నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ congress కాంగ్రెస్ dharmana prasad rao ధర్మాన ప్రసాదరావు floods వరదలు కేంద్ర బృందం
Story first published: Tuesday, October 20, 2009, 15:04 [IST]