మావోయిస్టుల దాడిలో ముగ్గురు మృతి

మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో మిడిల్ స్కూల్లో జరుగుతున్న ఓ సాంస్కృతి కార్యక్రమాన్ని చూస్తుండగా సాయుధ మావోయిస్టులు దాడి చేసి కాల్పులు జరిపినట్లు పోలీసు సూపరింటిండెంట్ దేవ్ బిహారీ శర్మ చెప్పారు. దాడిలో గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పోలీసు డ్రైవర్ కూడా ఈ దాడిలో గాయపడినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications