బాబు ఎదుట టిడిపి లుకలుకలు

పార్టీని ముందుకు నడిపించడానికి చురుగ్గా ముందుకు కదలాలని చంద్రబాబు నాయకులకు పిలువునిచ్చారు. తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెసు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీకి జవజీవాలు సమకూర్చాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ఆశించిన నన్నపనేని రాజకుమారి కూడా సమావేశానికి రాలేదు. ఆమె పార్టీ నాయకత్వంపై గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications