మేవాడ్, గోవా రైళ్ల ఢీ: 21 మంది మృతి

ఈ ప్రమాదంతో ఆరు రైళ్లను దారి మళ్లించారు. ఐదు రైళ్లను రద్దు చేశారు. గాయపడిన వారిని మధుర, బృందావన్ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. రెండు రైళ్లు బుధవారం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఢీకొట్టుకున్నాయి. మేవాడ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఒక బోగీ పూర్తిగా దెబ్బ తిన్నది. మేవాడ్ ఎక్స్ ప్రెస్ లోని బోగీని కట్ చేసి గాయపడిన 15 మందిని వెలికి తీసినట్లు, వారిని ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ దినేష్ చంద్ర శుక్లా తెలిపారు.
గోవా ఎక్స్ ప్రెస్ పాంట్రీ కారు కూడా ధ్వంసమైంది. మేవాడ్ ఎక్స్ ప్రెస్ గార్డు, పాంట్రీ కారుకు చెందిన ఇద్దరు సిబ్బంది ప్రమాదంలో మరమించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఢిల్లీ హెల్ప్ లైన్ నెంబర్స్: 011-24359748, 011 - 2435596
మధుర హెల్ప్ లైన్ నెంబర్లు: 0565-2402008, 0565-242009
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications