ఢిల్లీకి వైయస్ జగన్ ప్రయాణం

రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్లారు. జగన్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కెవిపి మంగళవారం రాత్రి సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications