వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవియంలతోనే కాంగ్రెసు విజయం: నక్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Electronic Voting Machines
న్యూఢిల్లీ: తమ ఓటమికి నెపాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మీదికి నెట్టింది. ఎవియంల వల్లనే మూడు రాష్ట్రాల శాసనభల ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఇవియంల వల్లనే తాము వెనకబడిపోయామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చాలా రాజకీయ పార్టీలు అనుమానాలు, ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఇవియంలు వాడారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా ఇవియంలను తప్పు పట్టారు. ఇవియంల వల్లనే బిజెపి ఓటమి పాలైందని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X