వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారీ ప్రమాదంలో ఆరుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్గొండ: జిల్లాలోని మోత్కూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కలపతో వెళ్తున్న లారీ చెరువులో పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతులంతా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ కలపకు సంబంధించిన వే బిల్లులను కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X