వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాద్ లో పేలుళ్లలో 25 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Baghdad Blasts
ఇరాక్‌: బాగ్దాద్‌ నగరం బాంబు పేలుళ్లతో మార్మోగింది. ఇరాక్‌ న్యాయశాఖ, కుర్దిష్‌ పార్టీ కార్యాలయాల వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో సుమారు 25మంది మృతి చెందగా, 45మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X