ఇరాక్:
బాగ్దాద్
నగరం
బాంబు
పేలుళ్లతో
మార్మోగింది.
ఇరాక్
న్యాయశాఖ,
కుర్దిష్
పార్టీ
కార్యాలయాల
వద్ద
భారీ
పేలుళ్లు
సంభవించాయి.
ఈ
ఘటనల్లో
సుమారు
25మంది
మృతి
చెందగా,
45మందికి
పైగా
తీవ్రంగా
గాయపడ్డారు.
సమాచారం
తెలుసుకున్న
ఆర్మీ
సిబ్బంది
పరిస్థితి
సమీక్షిస్తున్నారు.
ప్రమాదంలో
గాయపడిన
క్షతగాత్రులను
చికిత్స
నిమిత్తం
ఆస్పత్రికి
తరలించారు.