వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోల చేతిలో రాజధాని రైలు డ్రైవర్?
అయితే, మావోయిస్టులు చంపేస్తారనే భయంతో రైలును ఆపేసి డ్రైవర్ పారిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని మావోయిస్టు నేత కిషన్ జీ జీ న్యూస్ చానెల్ తో చెప్పారు. రైల్వై రక్షణ దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Story first published: Tuesday, October 27, 2009, 17:23 [IST]