వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో పేలుడు: 15 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb Blast
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రావల్పిండిలోని పాకిస్తాన్ సైనిక కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రావల్పిండిలోని మాల్ రోడ్డులో గల షాలీమార్ హోటల్ ఈ పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది.

కారులోనో, మోటార్ సైకిల్ పైనో బాంబు పెట్టి దాన్ని హోటల్ వెలుపల నిలిిప ఉంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. భవనం సమీపంలో సైనికాధికారులు భోజనశాలలు, సున్నితమైన సైనిక స్థావరాలు, హోటళ్లు ఉన్నాయి. సైనిక, పారా మిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సహాయకచర్యలు ఊపుగా సాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు అంబులెన్స్ ల్లో తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X