హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుతో పొత్తు నిర్ణయం వారిదే: హైకమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెసు అధిష్టానం స్థానిక నాయకత్వానికే వదిలేసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల అభిప్రాయం ప్రకారమే ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనే విషయంపై స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పింది.

ప్రజారాజ్యంతో పొత్తును వైయస్ జగన్ శిబిరం వ్యతిరేకిస్తోంది. జగన్ కు ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ ఓడించాలనే ఎత్తుగడలతో ఆ వర్గం ఉన్నట్లు పార్టీ అధిష్టానానికి సంకేతాలు అందాయి. దీంతో చిరంజీవితో పొత్తు పెట్టుకుని ఆ శిబిరాన్ని దెబ్బ తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాలు లేకుండా పిసిసి అధ్యక్షుడు చిరంజీవితో చర్చలు జరుపుతారని అనుకోవడానికి లేదు. పొత్తుకు అధిష్టానం నుంచి ఆమోదం లభించిన తర్వాత చర్చలు జరిగాయని రాజకీయ పరిశీలకుల అంచనా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X