అణగదొక్కే కొద్దీ జగన్ లేస్తారు: రఘువీరా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని, మొత్తం 150 డివిజన్లను గెలుచుకునే సత్తా కాంగ్రెసుకు ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేనందువల్ల కాంగ్రెసును గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తు కాంగ్రెసుకు నష్టమని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications