వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి సుభాష్ చంద్ర బోస్ పై మావోయిస్టుల గురి
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ లేఖలోని సారాంశం ఇది. మంత్రి పిల్లి సుభాచంద్రబోస్ పేద, దళిత, గిరిజన వర్గాలకు కంటగింపుగా మారారని, ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వారికి కొమ్ముకాస్తున్నారని, ఆ లేఖల్లో ఆరోపించినట్టు సమాచారం. ఈ అభియోగాలపై త్వరలోనే మంత్రిని బోస్ను ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షిస్తామని హెచ్చరించారు.
Comments
రాజమండ్రి rajamundry maoists east godavari మావోయిస్టులు minister threat మంత్రి తూర్పు గోదావరి pilli subhash chandra bose
Story first published: Wednesday, November 4, 2009, 10:25 [IST]