వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వందేమాతరం పై ఫత్వా నాకు తెలియదు: చిదంబరం
చిదంబరం ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాన్ని చదివారని, దాని నుంచి విడిగా మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. చిదంబరం సమక్షంలో జమైత్ వందే మాతరం గీతాన్ని ఆలపించకూడదని బిజెపి నాయకులు చేసిన విమర్సకు వివరణ ఇస్తూ ఆ ప్రకటన వెలువడింది.
Comments
Story first published: Wednesday, November 4, 2009, 18:59 [IST]