పావురాల గుట్టకు బయలు దేరిన సీబీఐ బృందం
ఉన్నతస్థాయి విచారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించేందుకు సీబీఐ బృందం బుధవారం కర్నూలు చేరుకుంది. సీబీఐ దర్యాప్తు బృందానికి డీఐజీ లక్ష్మీ నారాయణ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
కర్నూలు chief minister kurnool ముఖ్యమంత్రి cbi సిబీఐ వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్మీ నారాయణ పావురాల గుట్ట డీఐజీ దుర్మరణం
Story first published: Thursday, November 5, 2009, 9:18 [IST]