ప్రాణం బలిగొన్న కామం, తండాలో దారుణం
వారి భవిష్యత్తు కోసం హేమ్లి తల్లిదండ్రులు ఒక్కొక్కరి పేరుమీద రూ.40వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే ఈ డబ్బులపై కన్నేసిన మోహన్ వాటిని విడిపించుకురావాలని హేమ్లిమీద గత నాలుగురోజులుగా హింసిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మోహన్ గొడవ పెట్టుకొని హేమ్లిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రగాయాలకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను బంధువులు చికిత్స కోసం ఎంజి ఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. హేమ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హేమ్లీ మృతికి కారకుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Thursday, November 5, 2009, 12:23 [IST]