సిమ్లా:
హిమాచల్
ప్రదేశ్లో
శుక్రవారం
ఉదయం
ఘోర
రోడ్డు
ప్రమాదం
సంభవించింది.
ధర్మశాల
వద్ద
ఒక
ప్రైవేట్
బస్సు
అదుపుతప్పి
లోయలో
పడిపోవడంతో
22
మంది
మృతి
చెందగా
పలువురు
గాయపడ్డారు.
హిమాచల్ప్రదేశ్లోని
కంగరా
జిల్లా
హరిపూర్
వద్ద
జరిగిన
ఈ
రోడ్డు
ప్రమాదంలో
248మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
ప్రవేటు
బస్సు
అదుపుతప్పి
లోయలో
పడటంతో
ఈ
దుర్ఘటన
చోటు
చేసుకుంది.
సమాచారం
తెలసుకున్న
పోలీసులు
సంఘటనా
స్థలానికి
చేరుకుని
క్షతగాత్రులను
రాజేంద్రప్రసాద్
ప్రభుత్వ
మెడికల్
కళాశాలకు
తరలించారు.