వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Bus Accident
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మశాల వద్ద ఒక ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగరా జిల్లా హరిపూర్‌ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 248మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజేంద్రప్రసాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X