ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలుషితాహారం: 50 మందికి అస్వస్ధత

By Santaram
|
Google Oneindia TeluguNews

Adilabad District
అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లాలోశనివారం ఉదయం కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

103 మంది విదార్ధులు ఉన్నారు. మొదటి బ్యాచ్‌లో 60 మంది విద్యార్ధులు టిఫిన్‌ తిన్నారు. వారు తిన్న దానిలో మృతి చెందిన కప్ప కనిపించినట్లు చెప్పారు. వెంటనే 50 మందికి వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X