మాజీ నక్సల్ రవీందర్ రెడ్డి దారుణ హత్య
గతంలో ఒక నకిలీ నక్సలైట్ ముఠా వివరాలివి: మెదక్ జిల్లా రామచంద్రాపురంలో నకిలీ నక్సలైట్ల ముఠాను పోలీసులుఅరెస్టు చేశారు. నక్సలైట్లమని చెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాను బుధవారంఅరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి. చెప్పారు.
నిషిద్ధపీపుల్స్వార్ గ్రూప్ లెటర్ హెడ్స్ను సృష్టించి, డబ్బులు డిమాండ్ చేస్తూ లేఖలు రాస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నకిలీ నక్సలైట్ల ముఠా నుంచి అత్యాధునికమైన 38 చైనా రివాల్వర్లను, 18 వేల రూపాయల నగదును పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Saturday, November 7, 2009, 14:02 [IST]