వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంక్షోభం సమసిపోయింది: యడ్యూరప్ప
కర్ణాటకలో నాయకత్వ మార్పునకు గాలి జనార్దరెడ్డి సోదరుల నేతృత్వంలోని అసమ్మతి వర్గం పట్టుబట్టిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి అధిష్టానం జోక్యం చేసుకున్న సంగతి విదితమే. మరో వైపు గాలి జనార్ధనరెడ్డి పట్టు బిగించినట్టే కన్పిస్తోంది. ఆయన హైదరాబాద్ లో పెట్టిన క్యాంపులో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెబుతున్నారు.
Comments
new delhi న్యూఢిల్లీ bjp karnataka బిజెపి కర్ణాటక gali janardhan reddy అసమ్మతి శోభ yeddyurappa గాలి జనార్ధన్ రెడ్డి యడ్యూరప్ప గనులు
Story first published: Saturday, November 7, 2009, 15:37 [IST]