వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెషావర్ బాంబు దాడిలో 11 మంది మృతి
ఈ పేలుడులో తాలిబాన్ వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న మేయర్ అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయారు. మేయర్ లక్ష్యంగా ఈ పేలుడును జరిపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రజాక్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈద్ ఉద్ జుహా పండగ సందర్భంగా పౌరులు పెద్ద ఎత్తున షాపింగ్కు రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగిందని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Sunday, November 8, 2009, 16:03 [IST]