వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ బాంబు దాడిలో 11 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: కిక్కిరిసిన మార్కెట్‌లో పేలిన ఆత్మాహుతి బాంబు ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పేషావర్‌లో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 36 మందికి తీవ్రగాయలయ్యాయి.

ఈ పేలుడులో తాలిబాన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న మేయర్‌ అబ్దుల్‌ రజాక్‌ ప్రాణాలు కోల్పోయారు. మేయర్‌ లక్ష్యంగా ఈ పేలుడును జరిపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రజాక్‌ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈద్‌ ఉద్‌ జుహా పండగ సందర్భంగా పౌరులు పెద్ద ఎత్తున షాపింగ్‌కు రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగిందని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X