వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జెపి ప్రచారం
అక్కడి నుంచి నాచారం మీదుగా దుర్గానగర్ కాలనీ చేరుకొని అక్కడ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు తదితర సమస్యలను జేపి అడిగి తెలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు లోక్ సత్తా పరిష్కారాలను, వాటిలో ప్రజల భాగస్వామ్యం గురించి ఈ సందర్భంగా ప్రజలకు ఆయన వివరిస్తారు. లోక్ సత్తా రూపొందించిన వార్డు మేనిఫెస్టోను జేపి తెలియజేస్తారు. ఈ క్రమంలో వార్డు మేనిఫెస్టో లేని డివిజన్ల అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయబోరని పార్టీ అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Story first published: Tuesday, November 10, 2009, 16:16 [IST]