వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాపన్నపేటలో తెరాస నేతల ధర్నా
ధర్నాలో రాజేందర్, హరీష్ రావులతో పాటు శాసనసభ్యుడు రామారావు, మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ దళిత భూముల ఆక్రమణపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనగర్ లో పర్యటించి నిజాలు తెలుసుకోవాలని చర్యలు చేపట్టాలని ఆనయ కమిషన్ ను కోరారు.
Comments
Story first published: Tuesday, November 10, 2009, 10:57 [IST]