రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
మరమ్మతుల కోసం లారీని డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడని, దాన్ని ఒంగోలు నుంచి వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టిందని వారు చెప్పారు. మరణించినవారిని శ్రీనివాస్, వలురమ్మ, సరస్వతి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. గాయపడిన పది మందిలో 65 ఏళ్ల నారాయణమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా గుండేముల్ గ్రామానికి చెందినవారు. తీవ్రంగా గాయపడిన నారాయణమ్మది ఎడోమని గ్రామం.
Comments
Story first published: Wednesday, November 11, 2009, 16:52 [IST]