వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల పనితీరుపై ప్రధాని ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: మంత్రులు తమ పనితీరుపై నివేదికలు సమర్పించాల్సిందిగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోరారు. వారి పనితీరును పరిశీలించేందుకు ఆయన ఈ నివేదికలు కోరారు. ఈ నెల 30వ తేదీలోగా మంత్రులు తమ నివేదికలు సమర్పిస్తారని ఒక టీవీ న్యూస్ చానెల్ తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ మంత్రులకు లేఖలు రాశారు.

ప్రధాని లేఖ రాగానే జవాబిస్తానని క్రీడా మంత్రి ఎంఎస్ గిల్ చెప్పారు. మరో కేంద్ర మంత్రి వివాస్ రావు దేశ్ ముఖ్ కూడా దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చర్య వల్ల యుపిఎ ప్రభుత్వ ప్రతిష్ట, మంత్రుల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రధాని లేఖ గురించి తనకు తెలియదని, అటువంటి లేఖ ఏదీ తనకు రాలేదని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ప్రజలే మంత్రుల పనితీరును అంచనా వేస్తారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X