రోశయ్యను ఒఎంసి జీతగాడంటాం: బాబు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము గెలిచినా రాజీనామా చేయాలని తాము రోశయ్యను అడగబోమని ఆయన అన్నారు. రోశయ్య రాజీనామా వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అవినీతికి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్యపై రాగద్వేషాలకు అతీతంగా ప్రజల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నా మరొకరు ఉన్నా అవినీతిపై పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం రోశయ్య telugudesam chandrababu naidu obulapuram mines చంద్రబాబు నాయుడు ఓబుళాపురం గనులు
Story first published: Tuesday, November 24, 2009, 16:43 [IST]