హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

BSE
హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్‌ 67 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 17 పాయింట్ల వృద్ధిని సాధించింది. సెన్సెక్స్‌ 17198 వద్ద, నిఫ్టీ 5108 వద్ద ముగిశాయి.

సూచీ ఆధారిత షేర్లలో బీపీసీఎల్‌ 6 శాతానికి పైగా లాభపడగా, గెయిల్‌, హీరోహోండా, ఐటీసీ, మారుతి, అంబుజా సిమెంట్‌, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సీస్‌ బ్యాంక్‌, హిందుస్తాన్‌ యూనీలీవర్‌ షేర్లు లాభాలతో ముగిశాయి.

డీఎల్‌ఎఫ్‌, సుజ్లాన్‌, యూనిటెక్‌, రిలయన్స్‌ కాపిటల్‌, జిందాల్‌స్టీల్‌, కెయిర్న్స్‌, ఆర్‌కామ్‌, ఎం అండ్‌ ఎం, జేపీ అసోసియేట్స్‌, ఏబీబీ కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X