వైయస్ సమాది వద్ద కాటన్ దొర మనవడి నివాళి
రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం రాబర్ట్ హెలికాప్టర్ లో కడప బయలుదేరి వెళ్ళారు. కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇడుపుల పాయ చేరుకుని దివంగత నేత వైఎస్కి నివాళులు అర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
godavari kadapa కడప ys rajasekhar reddy ఇడుపులపాయ వైయస్ రాజశేఖర రెడ్డి నీటిపారుదల idupulapaya నదులు rivers
Story first published: Friday, November 27, 2009, 15:37 [IST]