మెదక్ ఎస్పీ ఆఫీసు ముట్టడిస్తాం: విజయశాంతి
కేసీఆర్ ప్రకటనలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, తెలంగాణతో పాటు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసుశాఖను ఆదేశించారు. కేసీఆర్ దీక్ష విషయంలో నిర్ణయాన్ని జిల్లా పోలీసు శాఖకే అప్పగించినట్లు తెలిసింది.
Comments
medak మెదక్ హైదరాబాద్ trs telangana kcr తెలంగాణ siddipet సిద్దిపేట కెసీఅర్ విజయశాంతి vijayasanthi టీఅర్ ఎస్ fast దీక్ష
Story first published: Sunday, November 29, 2009, 11:59 [IST]