కర్నాలు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
మృతులు రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ బోరంపేట గ్రామవాస్తవ్యులు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి వెళ్లి స్వస్థలానికి జీపులో తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు.
Story first published: Friday, December 4, 2009, 8:59 [IST]