కెసిఆర్ కు జై ఆంధ్రా నేత వసంత పరామర్శ
తాను కెసిఆర్ ను కలిసి తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలిపినట్లు వసంత నాగేశ్వర్ రావు చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర సోదరులం ప్రశాంతంగా విడిపోవాలని, ఇరు ప్రాంతాల వారు సహోదరులుగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఇరు ప్రాంతాలవారు సహోదర భావంతో ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ nims నిమ్స్ k chandrasekhar rao కె చంద్రశేఖర రావు vasantha nageswara rao వసంత నాగేశ్వర రావు
Story first published: Tuesday, December 8, 2009, 13:48 [IST]