వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ తో బలవంతంగా తినిపించండి: సింఘ్వీ
తెలంగాణ సున్నితమైన అంశమని, దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదనే విషయం కెసిఆర్ కు కూడా తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు తక్షణ పరిష్కారం సాధ్యం కాదని ఆయన అన్నారు.
కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తెలంగాణలో పరిస్థితిపై కూడ ఆయన ఆరా తీశారు.
Comments
congress new delhi న్యూఢిల్లీ telangana తెలంగాణ k chandrasekhar rao కాంగ్రెసు కె చంద్రశేఖర రావు అభిషేక్ సింఘ్వీ abhishek singhvi
Story first published: Wednesday, December 9, 2009, 15:31 [IST]