వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కొద్ది సేపట్లో ప్రకటన: జయంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై కొద్ది సేపట్లో ప్రకటన వెలువడుతుందని ఎఐసిసి అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమవుతున్నారని, ఈ సమావేశం ముగియగానే ప్రకటన వెలువడుతుందని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని వెంటనే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

రోశయ్య పార్టీ అధిష్టానంతోనూ తెంలగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని, సాయంత్రంలోగా నిర్ణయం జరిగితే ప్రకటన వెలువడుతుందని అంతకు ముందు ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. రోశయ్యతో భేటీకి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణేత పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణపై వారిని ఒప్పించేందుకు మన్మోహన్ వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X