వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో పుట్టి మునిగి ఇద్దరు దుర్మరణం
ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, గల్లంతయిన మరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అమ్మంపేటకు చెందిన రెండు కుటుంబాలు జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Comments
Story first published: Monday, February 1, 2010, 10:54 [IST]