వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కమిటీపై ఇప్పుడే ఏమీ మాట్లాడను: బాబు
తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని తెలుగుదేశం తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణను సాధించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, February 12, 2010, 14:18 [IST]